Monday, November 17, 2025
Homeపాలిటిక్స్AP: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య, హెచ్చరించి వదిలిన స్పీకర్

AP: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య, హెచ్చరించి వదిలిన స్పీకర్

5 రోజులపాటు ఏపీ అసెంబ్లీ

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. ఐదు రోజులపాటు ఏపీ అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది.

- Advertisement -

కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ఈరోజు ప్రారంభమై, పదేపదే వాయిదా బాట పట్టింది. టీడీపీ సభ్యుల నిరసనల మధ్య సభ వాయిదా బాట పట్టింది. కాగా మండలిలోనూ సేమ్ సీన్ కనిపించింది. ఇక అసెంబ్లీలో మీసాలు తిప్పి బాలకృష్ణ రెచ్చిపోగా మొదటి తప్పుగా భావిస్తూ హెచ్చరించి వదిలేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad