సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన సమావేశమైంది మంత్రిమండలి. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలు, తుపాను నష్టపరిహార సాయం వంటివాటిపై క్యాబినెట్ లో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/6f5ef2ff-9378-4706-9ab2-5bd1ceb12db6-1024x642.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/09ed604e-27ae-476a-ab45-fef3906cc91e-1-1024x256.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/Jagan-744x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/12/జగన్-973x1024.jpg)
సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన సమావేశమైంది మంత్రిమండలి. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలు, తుపాను నష్టపరిహార సాయం వంటివాటిపై క్యాబినెట్ లో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.