Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Godavarikhani: రామగుండంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు

Godavarikhani: రామగుండంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు

బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నంలో..

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా స్థానిక 26వ డివిజన్ పరిధిలోని గోదావరిఖనిలోని మార్కండేయకాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ 26వ డివిజన్ అధ్యక్షుడు గుంపుల తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, భూషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 150 మందికి పైగా కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ సమక్షంలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో అవినీతిమయమైన బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయరాన్నరు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఋణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బిఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో మల్లయ్య యాదవ్, అడెపు రవి, చుప్పరి మొగలి, బొల్లావెని కుమార్, శ్రీనివాస్, గుండేటి రాంచందర్, సాధనందం రెడ్డి, సతీష్, కార్తిక్, రాజు, రమేష్, సురేష్, కౌటం రాజేశం, అడెపు రాజయ్య, ఆకుల రామయ్య, శ్రీనివా, వడ్డేపల్లి భాస్కర్, సందవేని రాజయ్య, ఉత్నాల మల్లయ్య, రాజయ్య, రమేష్ , శంకర్, నర్సింగ్, పాతపల్లి రాయమల్లు, కుమార స్వామి, నెట్టేట్ల శంకర్ ఏంచేలా రవి, సంతోష్ మహేందర్, సమ్మయ్య గౌడ్ ,అల్లం సమ్మాయ, బొల్లావెని ప్రతాప్, రాజేందర్, అణమండ ఓదేలు, మేకల స్వామి, బొంతుల రవి, భాస్కర్, రవికుమార్,మహేష్, తో పలువురు చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, ఎస్సీ సెల్, బిసి సెల్ ,మైనారిటీ ,మహిళ, యువజన కాంగ్రెస్ నాయకులతో పాటు,సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News