Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Hyd: వందే భారత్ రైలును ప్రధాని ఎన్ని సార్లు ప్రారంభిస్తారు?

Hyd: వందే భారత్ రైలును ప్రధాని ఎన్ని సార్లు ప్రారంభిస్తారు?

బండి సంజయ్ ఓ లోఫర్ గాడిలా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ నిప్పులు చెరిగారు.  బండి సంజయ్ నత్తి నారాయణలా మాట్లాడుతున్నారని, పేపర్ లీకేజీలు బీజేపీ కుట్రే అని క్రమంగా అర్థమవుతోందంటూ పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.  కేసీఆర్ ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనంటూ…సంజయ్ లాంగ్ మార్చ్ చేస్తే ఢిల్లీ లో చేయాలని హితవు పలికారు.  బ్రోకర్లు, జోకర్లు, పాగల్ గాళ్ల పార్టీ బీజేపీ అంటూ సంజయ్ తంబాకు మాటలు బంద్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 

- Advertisement -

బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని దానికి బండి జూటా అధ్యక్షుడుని, బండి సంజయ్ కు పిచ్చి కుక్క కరిచినట్టుందని అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News