Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Kavitha: మరోసారి కవిత కారును చెక్ చేసిన అధికారులు

Kavitha: మరోసారి కవిత కారును చెక్ చేసిన అధికారులు

సహకరించిన నేతలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో అర్శపల్లి చౌరస్తా పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రయాణిస్తున్న కారును మరోసారి తనిఖీ చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించారు ఎమ్మెల్సీ కవిత,.

- Advertisement -

కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు, తనిఖీలకు సహకరించినందుకుగానూ ఎమ్మెల్సీ కవితకు, ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపిన పోలీసులు, అధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News