Sunday, September 29, 2024
Homeపాలిటిక్స్Kavitha: మనది పేగుబంధం, వారిది ఓటు బంధం

Kavitha: మనది పేగుబంధం, వారిది ఓటు బంధం

ఇది కవిత ఎన్నికల శంఖారావం

మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధమని, పైగా బీఆర్ఎస్ ఇంటి పార్టీ అంటూ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆకట్టుకునేలా ప్రసంగించి, ప్రజల మనసు దోచుకున్నారు. సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడు అని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ మాటల పార్టీలన్నారు కవిత. బీజేపీ-కాంగ్రెస్ చేస్తున్న హామీలను ఆయా పార్టీల అధీనంలోని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారేమో మీరే చూడండి అంటూ పేర్కొన్నారు కవిత.

- Advertisement -

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.  నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కవిత పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News