ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తమతో కలిసి బిహార్ లో సర్కారు ఏర్పాటు చేశారన్న కారణంతో లాలూపై మూసేసిన కేసు తిరగతోడుతున్నారని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. లాలూపై...
రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని, బీజేపీని ఓటమిపాలు చేయాలంటే దేశంలోని వారందరినీ కాంగ్రెస్ పార్టీ కలుపుకుని పోరాటం చేయాలంటూ కాంగ్రెస్ కురువృద్ధ నేత ఏకే ఆంటోని పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు....
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, CBI వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దురుపయోగం చేస్తున్నారో తాజా పరిస్థితే ప్రత్యక్షమైన సాక్ష్యమంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంటున్నారు. మహా వికాస్ అగాఢి కూటమికి...
కందుకూరు తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందటంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిసిన మోడీ, మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి...
ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలు చర్చకు వచ్చాయి. సుమారు గంటసేపు ఈ భేటీ జరగ్గా, పెండింగ్ బకాయిలు, ఏపీకి నిధులు, పోలవరం వంటి అంశాలను...
YSRCP: పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి మేనమామ.. జగన్ తల్లి విజయమ్మకి స్వయానా సోదరుడు. అందునా.. దాదాపుగా పెరిగింది అంతా రాజశేఖర రెడ్డి ఇంట్లోనే. రాజకీయంగా ఆది నుండీ...
BJP-TDP-BRS: తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మంలో తలపెట్టిన సభ సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి. పేరున్న నాయకుడు లేకుండా.. క్యాడర్ లేకుండా ఈ స్థాయిలో జనసమీకరణ అంటే సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. దానికోసం...
TDP-BJP: ఔనన్నా.. కాదన్నా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ స్నేహం కోసం చూస్తున్నారు. 2014లో టీడీపీ-జనసేన-బీజేపీ-కమ్యూనిస్టులను కలుపుకొని మహాకూటమిగా తిరుగులేని విజయాన్ని దక్కించుకోగా.. 2019లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే.....
Pawan-Balakrishna: ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండాగానే ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మాటలతో అగ్గిరాజేసి దుమ్ముదులిపేస్తున్నారు ఇక్కడ నేతలు. మరోవైపు సభలు, యాత్రలు కూడా మొదలైపోయాయి. ఇలా ఉండగానే...
TDP-BJP: తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకుడే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. ఇదీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి...
బుధవారం (డిసెంబర్ 21) తెలంగాణలోని ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన శంఖారావం సభలో.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు...
MLC Kavitha Vs Komatireddy : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్షీట్లో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు...