CM Jagan: రెండోసారి కూడా ఏపీలో అధికారపీఠంపై తానే కూర్చోవాలని సీఎం జగన్ గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నేతలు, బాధ్యులు, జిల్లాల ఇన్ చార్జులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో...
CM Jagan: కడప జిల్లా అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. కానీ ఇప్పుడా వైఎస్ కుటుంబంపై జిల్లాలో గతంలో ఉన్న గౌరవం లేదు. కడప లోక్సభ సభ్యుడు వైఎస్...
TRS Party: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్నేళ్లుగా జిల్లా రాజకీయాలను కంటిచూపుతో శాసించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. టీఆర్ ఎస్లో...
ఏపీ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని 2024 ఎన్నికలపై జోస్యం చెప్పారు. గుడివాడ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున చంద్రబాబు, నారా లోకేశ్ లలో ఎవరు వచ్చి...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు నరసాపురంలో పర్యటిస్తున్నారు. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన అనంతరం.. ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. జనసేనను రౌడీ సేనగా విమర్శించారు. ఈ విమర్శలపై జనసేన పార్టీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...
Congress: తెలంగాణ రాజకీయాలు పైకి వాడీ వేడిగా కనిపించినా లోతుగా చూస్తే అంత సీన్ కనిపించడం లేదు. బీజేపీ పుంజుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నా అధికారం దక్కించుకునే స్థాయిలో వచ్చే పరిస్థితి లేదన్నది...
BJP-Janasena: ఏపీలో రాజకీయ పరిస్థితులు చిత్ర, విచిత్రంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులకు సైతం ఇక్కడి రాజకీయాలు అంతు చిక్కడం కష్టమైపోతుంది. ఇక్కడ పెద్ద రాజకీయ పార్టీలుగా ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి...
Gujarat Elections 2022 : 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ రాష్ట్రంలో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ లు తమ ప్రచారాన్ని ముమ్మరం...
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంటారు. నవంబర్ 17న ఆమె పుట్టినరోజు. ఆ రోజుకి 50 వసంతాలు పూర్తయ్యాయి. తన జీవిత ప్రయాణంలో.. ఆ రోజుకి...
Guduvada: ఆంధ్రప్రదేశ్ లో పోలిటికల్ హీట్ పీక్స్ కి చేరిపోయింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పుడో ఇహనో ఎన్నికల నగారా మోగుతుందా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలలో అలజడి, హడావుడి కనిపిస్తోంది....
Ap politics: ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు తెరలేచింది. డిసెంబర్ 7నుంచి 29 వరకు 23 రోజులు సమావేశాలు జరుగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు....