Saturday, July 6, 2024
Homeపాలిటిక్స్Revanth: 500 గ్యాస్ సిలెండర్ పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

Revanth: 500 గ్యాస్ సిలెండర్ పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

గృహజ్యోతి అమలు త్వరలో..

గృహజ్యోతి, రూ.500 కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలు పై సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది.

- Advertisement -

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News