Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Team to Medigadda: మేడిగడ్డ బ్యారేజ్ చేరుకున్న మంత్రులు, అధికారులు

Team to Medigadda: మేడిగడ్డ బ్యారేజ్ చేరుకున్న మంత్రులు, అధికారులు

మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల సందర్శనలో మంత్రుల బృందం

బేగంపేట విమానాశ్రయం నుంచి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు చేరుకున్నారు మంత్రులు.. నీటిపారుదల అధికారులు..

- Advertisement -

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఈ ఎన్ సి మురళీధర్ ఈ బృందంలో ఉన్నారు. మెడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాక మేడిగడ్డ బ్యారేజ్ లో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించనున్నారు మంత్రులు. ఇక్కడ నుంచి అన్నారం ప్రాజెక్టు సందర్శించి పరిస్థితిని క్షేత్రస్థాయిలోనే తెలుసుకోనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News