Monday, May 20, 2024
HomeఆటRevanth Reddy bumper offer to kids: అనాథలకు క్రికెట్ చూసే ఛాన్స్ ఇచ్చిన...

Revanth Reddy bumper offer to kids: అనాథలకు క్రికెట్ చూసే ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్

30 మంది అనాథలకు ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 30 మంది అనాథ పిల్లలకు క్రికెట్ మ్యాచ్ తిలకించే అవకాశం కల్పించారు. బీఎన్ రెడ్డి నగర్ – సేఫ్ చారిటబుల్ ఫౌండేషన్, ఎల్బీ నగర్ – అనాథ విద్యార్థి గృహ కు చెందిన 30 మంది అనాథ పిల్లలకు ఉప్పల్ స్టేడియంలో నేడు క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నేడు మ్యాచ్ జరగ్గా దాన్ని ఈ పిల్లల బృందం చూసి ఎంజాయ్ చేసింది.

- Advertisement -

అనాథ పిల్లలను క్రికెట్ మ్యాచ్ కు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News