Sunday, November 16, 2025
HomeఆటSrisailam: SBMS ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్

Srisailam: SBMS ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్

బ్యాట్ చేతపట్టిన ఎమ్మెల్యే

శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలంలో ఎస్.బి.ఎం.ఎస్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో 22 టీంలతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎథిక్స్ కమిటీ చైర్మన్ శిల్పా చక్రపాణి రెడ్డి. ప్రారంభోత్సవనికి విచ్చేసిన ఎమ్మెల్యేకి టోర్నమెంట్ ఆర్గనైజర్ అండ్ స్పాన్సర్ యల్లా రాజశేఖర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్లేయర్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad