Wednesday, September 4, 2024
HomeతెలంగాణBoI celebrates Kisan Mahostavalu: ఘనంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కిసాన్ మహోత్సవాలు

BoI celebrates Kisan Mahostavalu: ఘనంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కిసాన్ మహోత్సవాలు

కిసాన్ దివస్ సంబరాలు

ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిసాన్ దివస్‌ని జరుపుకుంది. తెలంగాణలోని అన్ని శాఖల్లో వ్యవసాయ విభాగం కింద వివిధ రుణాలు మంజూరై, పంపిణీ చేశారు.

- Advertisement -

ఈమేరకు నిజామాబాద్ శాఖలో కిసాన్ లోన్ మేళాను నిర్వహించింది. దీనికి తెలంగాణ జోనల్ మేనేజర్ ఎస్.పి. బిస్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ విభాగం కింద వివిధ రైతులకు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు మంజూరు చేసి పంపిణీ చేసింది. జోనల్ మేనేజర్ ఎస్.పి. బిస్వాల్, లబ్దిదారులు, బ్యాంకు చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు. వివిధ సభలకు మంజూరు పత్రాలను అందజేసి పలు విషయాలను ఈ సందర్భంగా వివరించారు. మండల వ్యాప్తంగా వివిధ శాఖల వారీగా ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News