Monday, November 17, 2025
HomeతెలంగాణBoinapalli: శభాష్ పోలీసన్న

Boinapalli: శభాష్ పోలీసన్న

ఏ జీవికైనా రక్షణ మాదేనని చాటి చెప్పిన బోయినిపల్లి పోలీసులు

బోయినపల్లి మండలంలో భారీ వర్షంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బోయినపల్లి వద్ద వున్న కల్వర్టు వరద ఉదృతి పెరిగింది. గొర్లు మేత మేసి సాయంత్రం గ్రామంలోకి రావడానికి, కల్వర్టు వద్ద గొర్రెలు కొట్టుకుపోకుండా పోలీసులు సరేష్, క్రాంతి గౌడ్ లు సహాయం చేసి ..గొర్లను కల్వర్టు దాటించారు. ఏ జీవికైనా రక్షణ మాదే అని చాటి చెప్పిన బోయినిపల్లి పోలీసులను గ్రామస్తులతో పాటు మండల ప్రజలు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad