Friday, September 20, 2024
HomeతెలంగాణBRS: కార్యకర్తలతో మమేకం అయ్యేందుకే ఆత్మీయ సమ్మేళనం

BRS: కార్యకర్తలతో మమేకం అయ్యేందుకే ఆత్మీయ సమ్మేళనం

కార్యకర్తలతో మమేకం అయ్యేందుకే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్టు వెల్లడించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలకేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, లబ్దిదారుల గురించి వీరంతా ప్రసంగించి, ప్రజలకు గుర్తుచేశారు.  వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News