Friday, September 20, 2024
HomeతెలంగాణBRS josh: BRS లీడర్ల నయా జోష్

BRS josh: BRS లీడర్ల నయా జోష్

రాష్ట్ర రాజధాని నగరంలోనీ తెలంగాణా భవన్ లో బి ఆర్ యస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న బి ఆర్ యస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న పార్టీ ప్లీనరీ లో పాల్గొనేందుకు గాను బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణం నుండి బయలు దేరిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, బోల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు ఇలా మీడియాకు కనిపించారు.

- Advertisement -

బి ఆర్ యస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టిస్ట్ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ అనుచరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమాని డానియల్ పెయింట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపఠాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసి తన అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలపాలని కోరుతూ మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News