Sunday, September 15, 2024
HomeతెలంగాణBRS team visit Munneru flood victims: మున్నేరు ముంపు బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్...

BRS team visit Munneru flood victims: మున్నేరు ముంపు బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ టీం

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

మున్నేరు ముంపు బాధితులను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ ప్రముఖులు ఖమ్మం తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు హరీష్ రావు, అజయ్ కుమార్, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు రవీందర్ రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు మదన్ లాల్, భూపాల్ రెడ్డి, కోటేశ్వరరావు, జేడ్పీ మాజీ ఛైర్మన్ కమల్ రాజ్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు ఉన్నారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉప్పల వెంకటరమణ, గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News