Thursday, September 19, 2024
HomeతెలంగాణChegunta: డ్వాక్రా భవనం, రోడ్లకు శంకుస్థాపన చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Chegunta: డ్వాక్రా భవనం, రోడ్లకు శంకుస్థాపన చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

ఉదయపూర్ గ్రామంలో..

గొల్లపల్లి మధిర గ్రామం ఉదయపూర్ గ్రామంలో డ్వాక్రా మహిళా భవనము సిసి రోడ్లు, మోరీలకు గాను 15 లక్షల రూపాయల వెచ్చించి పనులు ప్రారంభించారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రాయపోల్ మండలం వైస్ ఎంపీపీ చెరుకు రాజిరెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య యాదవ్ రాయపోల్ కిష్టారెడ్డి కొత్తపల్లి కృష్ణ కరుణాకర్ ఇస్మాయిల్ దుర్గాప్రసాద్ తూర్పు స్వామి తూర్పు పోచయ్య తూర్పు యాదయ్య తూర్పు లక్ష్మణ్ మహిళలు కూడా పాల్గొన్నారు. స్వర్గీయ ముత్యం రెడ్డిలానే వారి తనయుడు నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. గతంలో మీ నాయన చేసిన పనులకు కనీసం రంగులు కూడా వేయలేదని, మళ్లీ మీ రాక మాకు ఎంతో సంతోషం ఇస్తుందని స్థానికులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News