Thursday, September 19, 2024
HomeతెలంగాణChegunta: పేదింటి ఆడపడుచుకు పుస్తె మట్టెలు అందజేత

Chegunta: పేదింటి ఆడపడుచుకు పుస్తె మట్టెలు అందజేత

మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్

చేగుంట మండల కేంద్రానికి చెందిన తిరుపతి పద్మ బాలయ్య కూతురు అఖిల వివాహానికి పుస్తె-మట్టెలు-చీర అందజేసిన కాంగ్రెస్ నాయకులు చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో తలారి నల్ల పోచయ్య నర్సింలు సత్యనారాయణ కుమ్మరి కుమార్ ఎల్లం స్వామి శ్రీనివాస్ యాదగిరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News