Saturday, May 18, 2024
HomeతెలంగాణChegunta: కంటా రెడ్డి తిరుపతి రెడ్డికి సన్మానం

Chegunta: కంటా రెడ్డి తిరుపతి రెడ్డికి సన్మానం

పరంజ్యోతి ఆధ్వర్యంలో..

చేగుంట మండల కేంద్రంలో సీతారాముల కళ్యాణం మహోత్సవ వేడుకల్లో కంటా తిరుపతి రెడ్డికి ఘనంగా సన్మానం జరిగింది. ప్రముఖ సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంటరెడ్డి తిరుపతి రెడ్డిని ఘనంగా సత్కరించారు. వెంకటరెడ్డి కాళంచి శ్రీనివాస్ అయిత సుధాకర్ తదితరులు ఈ సన్మానంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News