Sunday, July 7, 2024
HomeతెలంగాణThangallapalli: ఫిషర్ మెన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెన్నమనేని ప్రశాంత్

Thangallapalli: ఫిషర్ మెన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెన్నమనేని ప్రశాంత్

కేకే మహీందర్ రెడ్డి చేతుల మీదుగా..

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫిషర్ మెన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన చెన్నమేనేని ప్రశాంత్ ని నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రశాంత్ కు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు లింగాల భూపతి, వైద్య శివప్రసాద్, పూర్మని లింగారెడ్డి, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు మోర రాజు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగెల రాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ ( చోటు ), జిల్లా హ్యూమన్ రైట్స్ యూత్ అధ్యక్షుడు గుగ్గిళ్ల భారత్, తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షడు శ్రీకాంత్ గౌడ్, తంగళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు నేరెళ్ల నర్సింగం గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మల్లేశం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోర లక్ష్మిరాజం, మందాటి తిరుపతి, సుద్దాల శ్రీనివాస్ గౌడ్, నగరం సత్యనారాయణ రెడ్డి, అరేపల్లి బాలు, మధు, రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News