Friday, October 18, 2024
HomeతెలంగాణHyd: విద్యుత్ శాఖ అధికారులతో రేవంత్ సమీక్ష

Hyd: విద్యుత్ శాఖ అధికారులతో రేవంత్ సమీక్ష

కీలక చర్చలు

సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్షకు హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సంబంధిత శాఖ అధికారులు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరు ఇతర అంశాలపై చర్చ సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News