Monday, November 17, 2025
HomeతెలంగాణGodavarikhani: ఓటేసిన కొప్పుల ఈశ్వర్

Godavarikhani: ఓటేసిన కొప్పుల ఈశ్వర్

ఆలోచించి అందరూ ఓటేయండి

గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపెల్లి పార్లమెంట్ బి.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తన సతీమణి స్నేహాలతతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతనీ, బాధ్యత గల పౌరులు ప్రతి ఒక్కరు ఓటు హక్కువినియోగించుకోవాలని, ఆలోచించి ఓటు వేయాలనీ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad