గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో ₹142.00 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 350 పడకల భూమిపూజ అర్ధాంతరంగా రద్దయింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరు కాకపోవడంతో ఈ భూమి పూజ రద్దయింది. ఈ మేరకు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ మంత్రి పర్యటన రద్దు కావటంతో ఈ భూమి పూజ రద్దయినట్లు తెలిపారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/e3e1dfdb-5d0b-4249-9520-dd763ad3a4fc-1024x768.jpg)