Saturday, July 6, 2024
HomeతెలంగాణGodavarikhani: మంత్రి రాలేదు, అర్ధాంతరంగా రద్దైన భూమిపూజ

Godavarikhani: మంత్రి రాలేదు, అర్ధాంతరంగా రద్దైన భూమిపూజ

మంత్రి శ్రీధర్ బాబు గైర్హాజరుతో..

గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో ₹142.00 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 350 పడకల భూమిపూజ అర్ధాంతరంగా రద్దయింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరు కాకపోవడంతో ఈ భూమి పూజ రద్దయింది. ఈ మేరకు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ మంత్రి పర్యటన రద్దు కావటంతో ఈ భూమి పూజ రద్దయినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News