Saturday, October 5, 2024
HomeతెలంగాణGodavarikhani: కాంగ్రెస్ లో చేరిన టీబీజీకేఎస్ నాయకుడు నాగుల శంకర్

Godavarikhani: కాంగ్రెస్ లో చేరిన టీబీజీకేఎస్ నాయకుడు నాగుల శంకర్

కండువా కప్పిన రాజ్ ఠాకూర్

సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో ఉద్యోగిగా పని చేస్తూ టీబీజీకేఎస్ తరఫున మైన్స్ కమిటీ మెంబర్ గా వ్యవహరించిన నాగుల శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక క్యాంపు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో నాగుల శంకర్ కు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News