Tuesday, May 20, 2025
HomeతెలంగాణHarish Rao: ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం

Harish Rao: ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం

కోవిడ్ వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. అన్ని పీ హెచ్ సి, యూ పి హెచ్ సి లలో వాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు మంత్రి హరీష్. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News