Monday, July 8, 2024
HomeతెలంగాణHuzurabad: హరీష్, కౌశిక్ కు రాఖీ కట్టిన రాణి

Huzurabad: హరీష్, కౌశిక్ కు రాఖీ కట్టిన రాణి

రాఖీ సంబురాల్లో రాజకీయ నేతలు

మంత్రి హరీష్ రావుకు, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి రాఖీ కట్టిన ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి రాఖీ కట్టారు. రాఖీ పర్వదినం సందర్భంగా గురువారం హుజురాబాద్ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి హైదరాబాదులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News