Thursday, July 4, 2024
HomeతెలంగాణHyd: స్వాతంత్ర దినోత్సవ ముగింపు సంబరాల్లో కేసీఆర్

Hyd: స్వాతంత్ర దినోత్సవ ముగింపు సంబరాల్లో కేసీఆర్

ముగిసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హెచ్ఐసిసి లో సాగిన స్వాతంత్ర దినోత్సవ ముగింపు వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముగింపు వేడుకలలో సీఎం కేసీఆర్ తో కలిసి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు-గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News