హెచ్ఐసిసి లో సాగిన స్వాతంత్ర దినోత్సవ ముగింపు వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముగింపు వేడుకలలో సీఎం కేసీఆర్ తో కలిసి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు-గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/8fed3162-6822-4c0a-8824-14a7ac85ea6f-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/1cba9fdb-d89d-4bba-840c-b5b80e2da1dd-1024x683.jpg)