Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: ఘనంగా కవి సమ్మేళనం

Hyd: ఘనంగా కవి సమ్మేళనం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్థానిక ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ టౌన్ అధికారిక భాషా అమలు కమిటీ (బ్యాంకులు, బీమా) (TOLIC), హైదరాబాద్ ఆధ్వర్యంలో బేగంపేటలోని స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కాలేజీ ఆడిటోరియంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో S.శ్రీనివాసరావు, (DMD & చీఫ్ రిస్క్ ఆఫీసర్) కార్పొరేట్ సెంటర్ ముంబై, వేణు గోపాల్ K పట్నాయక్ (CGM రిస్క్ మేనేజ్‌మెంట్) కార్ప్ సెంటర్ ముంబై, అమిత్ ఝింగ్రాన్ CGM హైదరాబాద్ సర్కిల్, నవీన్ చంద్ర ఝా CGM అమరావతి సర్కిల్, హెచ్ ఆర్ పట్నాయక్ CGM కెనరా బ్యాంక్, సురేష్ చంద్ర తెలి CGM యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లో ఉన్న వివిధ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News