Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: ఆకాంక్ష, ఉద్యమం, త్యాగంతోనే రాష్ట్రం

Hyd: ఆకాంక్ష, ఉద్యమం, త్యాగంతోనే రాష్ట్రం

తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమకారుల పోరాటం, అమరవీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోల్కొండ కోటలో నిర్వహించిన దశాబ్ది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

దశాబ్ది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శేశిధర్ రెడ్డి, బండ కార్తీక రెడ్డి, ఇంద్రసేనారెడ్డితో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News