Monday, November 17, 2025
HomeతెలంగాణIbrahimpatnam: గవర్నమెంట్ స్కూల్ పునర్నిర్మించి ప్రారంభించిన జేడీ లక్ష్మినారాయణ

Ibrahimpatnam: గవర్నమెంట్ స్కూల్ పునర్నిర్మించి ప్రారంభించిన జేడీ లక్ష్మినారాయణ

జెడి ఫౌండేషన్ ద్వారా పాఠశాలను పునర్ నిర్మించి అన్ని వసతులతో కూడిన పాఠశాలను ప్రారంభించారు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధి చీదేడు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ తన (జెడి ఫౌండేషన్) ద్వారా పాఠశాలను పునర్ నిర్మించి అన్ని వసతులతో కూడిన పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, విద్యార్థులు తల్లిదండ్రులు లక్ష్మీనారాయణని, జడ్పిటిసిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రమాకాంత్ రెడ్డి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad