Friday, April 18, 2025
HomeతెలంగాణIllanthakunta: ఆంధ్రలో టీడీపీ గెలుపుపై ఇల్లంతకుంటలో సంబురాలు

Illanthakunta: ఆంధ్రలో టీడీపీ గెలుపుపై ఇల్లంతకుంటలో సంబురాలు

స్వీట్స్ పంపిణీ చేసి ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించటంతో టీడీపీ శ్రేణులు ఇల్లంతకుంట మండలంలో స్వీట్స్ పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వ సారి గెలుపొందటంతో కార్యకర్తలు, నాయకులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ అన్నాడి నరేందర్ రెడ్డి, నాయకులు కేతిరెడ్డి మల్లారెడ్డి, ఎల్లోజీ, ఎండీ ఇస్మాయిల్, ఎర్రోజు కిషన్, దోమటి లక్ష్మణ్, వేంకటి, మహేందర్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News