Friday, October 4, 2024
HomeతెలంగాణKusumanchi: శీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు

Kusumanchi: శీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు

ధర్మతండా నుంచి కాంగ్రెస్ లో చేరిక

పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున గిరిజనులు చేరారు. కూసుమంచి మండలం ధర్మతండా గ్రామ పంచాయతీకి చెందిన కొందరు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ గిరిజన సంఘం మండల కార్యదర్శి దరావత్ సురబీ నాయక్, వడ్తియా నాగేశ్వరరావు, జర్పుల రాజా పలు కుటుంబాలకు చెందిన వారు క్లస్టర్ ఇంచార్జ్ పెండ్ర అంజయ్య, కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, మాజీ సర్పంచ్ గుండా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు కళావతి, రామోజీ,
సుమన్, సురేష్, నాగేశ్వరరావు, జర్పుల మదిన్, చందు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News