Saturday, October 5, 2024
HomeతెలంగాణNalgonda: ఓటు హక్కు వినియోగించుకున్న గుత్తా

Nalgonda: ఓటు హక్కు వినియోగించుకున్న గుత్తా

కుటుంబంతో వచ్చి ఓటేసిన..

నల్గొండ పట్టణంలోని నాగార్జున కాలనీలోని , ఎమ్ .వి. ఆర్ స్కూల్ సెంటర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అరుంధతి, తనయుడు అమిత్ రెడ్డి ,కోడలు అఖిల రెడ్డిలతో కలిసి ఆయన ఓటుని వేశారు.

- Advertisement -

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

👉ఓటు హక్కు కలిగిన పౌరులందరు తమ ఓటును సద్వినియొగం చేసుకోవాలని కోరుతున్నాను

👉నా కుటుంబ సభ్యులందరితో కలిసి నేడు ఓటు హక్కును వినియోగించుకున్నా

👉గత పది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని చూసి ఓటు హక్కును వినియోగించుకోవాలని వినతి .

👉నిన్న రాత్రి నుండి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఏపీ పోలీసులు దౌర్జనాన్ని ఖండిస్తున్నాం

👉విభజన చట్టం ప్రకారం మాత్రమే నాగార్జున సాగర్ నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకొంటుంది.

👉ఏపీ పోలీసులు వెంటనే వెనక్కి వెళ్లానని కోరుతున్నాం .

👉ఏపీ పోలీసులు దండయాత్ర చేసినట్లు అర్ధ రాత్రి డ్యామ్ మీదకు రావడం సరైనది కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News