Saturday, September 21, 2024
HomeతెలంగాణJagadish Reddy: నకిరేకల్ లో ఆత్మీయ సమ్మేళనం

Jagadish Reddy: నకిరేకల్ లో ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా బి ఆర్ యస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ ఇంచార్జ్ యంఎల్ సి కడియం శ్రీహరి, జిల్లా బిఆర్ యస్ అధ్యక్షుడు, శాసన సభ్యులు నేనావత్ రవీంద్ర నాయక్ తదితరులు ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News