Sunday, July 7, 2024
HomeతెలంగాణJain Bhavan: 'జైన్ భవనం' భూమి పూజ చేసిన తలసాని

Jain Bhavan: ‘జైన్ భవనం’ భూమి పూజ చేసిన తలసాని

ఉప్పల్ భగాయత్ భూముల్లో జైన్ భవనానికి భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఉప్పల్ భగాయత్ లో జైన భవనం కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో జైన్ భవనం భూమి పూజ చేశారు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్.

- Advertisement -

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News