Friday, September 20, 2024
HomeతెలంగాణJammikunta: బిఆర్ఎస్ పార్టీ జగ్గయ్యపల్లి గ్రామ, అనుబంధ కమిటీల ఎన్నిక

Jammikunta: బిఆర్ఎస్ పార్టీ జగ్గయ్యపల్లి గ్రామ, అనుబంధ కమిటీల ఎన్నిక

జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో ఎంపీపీ దొడ్డె మమత, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కనపర్తి లింగారావు, సర్పంచ్ కనపర్తి వంశీధర్ రావు ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ, అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షులుగా గుజ్జ ఉపేందర్ రావు, రైతు కమిటీ అధ్యక్షులుగా సయ్యం శివకుమార్, బీసీ సెల్ అధ్యక్షులుగా నీల నాగరాజు, ఎస్ సి సెల్ అధ్యక్షులుగా మొలుగురి కుమారస్వామి యూత్ అధ్యక్షులుగా గుజ్జ దిలీప్ రావు, మహిళా అధ్యక్షురాలుగా పూదరి స్రవంతి, విద్యార్థి కమిటీ అధ్యక్షులుగా లింగంపల్లి హరీష్ రావు, సోషల్ మీడియా అధ్యక్షులుగా నాయినేని కొండాల రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News