Thursday, July 4, 2024
HomeతెలంగాణJammikunta: సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

Jammikunta: సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జమ్మికుంట గాంధీ చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పత్తి కృష్ణారెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్, మాజీ పట్టణ అధ్యక్షులు మోలుగురి సదయ్య, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు, వీరమనేని పరశురామ్ రావు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, జిల్లా ఫిషర్ చైర్మన్ పింగిలి రాకేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రం సతీష్ రెడ్డి, ముద్దమల్ల రవి, పోతుల శ్రీనివాసు, చంచల శ్రీనివాస్, ధర్మారం సలీం, సుంకరి రమేష్, ఎండి సలీం, చిట్యాల శంకర్, బుర్ర కుమార్, దొడ్డే నవీన్, మండా అశోక్ గౌడ్, తిరుపతి ప్రభుదాస్, మడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News