Monday, November 17, 2025
HomeతెలంగాణKarimnagar: సివిల్స్ ర్యాంకర్ కు గంగుల సన్మానం

Karimnagar: సివిల్స్ ర్యాంకర్ కు గంగుల సన్మానం

సివిల్స్ 94వ ర్యాంకు సాధించినకరీంనగర్ కు చెందిన ఆవుల సాయికృష్ణ, అతని తల్లిదండ్రులను బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్. కలెక్టర్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ యువతకుసాయికృష్ణ స్ఫూర్తిగా నిలిచాడని, కఠోరమైన శ్రమతోనే సివిల్స్ ర్యాంకు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ వై సునీల్ రావు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ,కలెక్టర్ ఆర్.వి కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad