Monday, November 17, 2025
HomeతెలంగాణKCR: గంగులకు కేసీఆర్ పరామర్శ

KCR: గంగులకు కేసీఆర్ పరామర్శ

బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు పరామర్శించారు. గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవల మరణించారు. దీంతో కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్..మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మంత్రి గంగులను, కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad