Thursday, September 19, 2024
HomeతెలంగాణKCR: మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ ఆవిష్కరణ

KCR: మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ ఆవిష్కరణ

రాష్ట్ర పౌర సమాచార శాఖ వారిచే ఆవిష్కృతమైన బుక్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఆవిష్కృతమైన మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ ను ముఖ్యమంత్రి కేసీఆర్, సిఎస్ శాంత కుమారి చేతుల మీదుగా అందుకున్నారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

- Advertisement -

తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తయి, పదో వసంతంలోకి అడిగిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలుకుతూ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతిని, వివిధ రకాల శాఖల అభివృద్ధి పురోగతిని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర పౌర సమాచార శాఖ వారిచే ఆవిష్కృతమైన మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ ను హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సిఎస్ శాంత కుమారి చేతుల మీదుగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News