Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: జలగం వెంగళరావుకి సండ్ర నివాళి

Khammam: జలగం వెంగళరావుకి సండ్ర నివాళి

వెంగళరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఖమ్మం వాసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ జలగం వెంగళరావు వర్ధంతి సందర్భంగా సత్తుపల్లిలోని జేవిఆర్ పార్క్ లో వెంగళరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జడ్పిటిసిలు కూసంపూడి రామారావు, చెక్కిలాల మోహన్ రావు, వార్డు కౌన్సిలర్లు మట్టా ప్రసాదు, అద్దంకి అనిల్, షేక్ చాంద్ పాషా, దేవరపల్లి ప్రవీణ్, నాయకులు నరుకుల్ల శ్రీనివాసరావు, నాగళ్ళ ప్రసాదు, పెద్ద వెంకట్రావు, బోంతు మాధవరావు, బొంతు శ్రీను, బొంతు వేణు, నరుకుల్లా సత్యం, మరికంటి శీను, మిద్దె శీను, మదార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News