Sunday, September 8, 2024
HomeతెలంగాణKK daughter joins Cong: కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

KK daughter joins Cong: కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

కాంగ్రెస్ లోకి పురాణం సతీష్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్..

- Advertisement -

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ఇంచార్జ్ దీపాదాస్ మున్షి. పురాణం సతీష్ చేరిక సందర్భంగా పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీ కృష్ణా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News