Friday, September 20, 2024
HomeతెలంగాణKodimyala: గోరింటాకు మహోత్సవం

Kodimyala: గోరింటాకు మహోత్సవం

ఆషాడ మాస గోరింటాకు మహోత్సవం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఆదివారం ఆషాడ మాస గోరింటాకు మహోత్సవం సందర్భంగా సింగిరెడ్డి వసంత అధ్వర్యంలో పడమటి వాడ రెడ్డి సంఘ భవనంలో దాదాపు 100 మంది మహిళలు పాల్గొని గోరింటాకు పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైరి రాధ,మాజీ వార్డు సభ్యురాలు పులి పద్మ, లత, జమున, పుష్పలత , మాలతి, పద్మ, విజయ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News