Monday, November 17, 2025
HomeతెలంగాణKondapaka: తేనెటీగల దాడిలో గాయపడ్డవారికి పరామర్శ

Kondapaka: తేనెటీగల దాడిలో గాయపడ్డవారికి పరామర్శ

మండలంలోని రవీంద్ర నగర్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం ఉపాధి హామీ కూలి పని చేస్తుండగా గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, ముడోజు తిరుపతి, కోడెల కనకయ్య, చిల్లబోయిన లింగయ్య కుంచం శ్రీకాంత్ తీగల దాడిలో గాయపడగా వారిని ఈరోజు రాష్ట్ర ఎన్ఆర్జిఎస్ కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ రవీందర్, ఎంపీపీ సుగుణ దుర్గయ్య స్థానిక ఎంపిటిసి సాయిబాబా గౌడ్ బారాసా అధ్యక్షులు నూనె కుమార్ , గ్రామ సర్పంచ్ లింగా రావు గ్రామ శాఖ అధ్యక్షులు కోడెల మల్లేశం,ఉప సర్పంచ్ కొమురయ్య, రాములు కుంచం రాజు తదితరుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad