Monday, November 17, 2025
HomeతెలంగాణKondapaka: గడ్డం చేసి ఎన్నికల ప్రచారం !

Kondapaka: గడ్డం చేసి ఎన్నికల ప్రచారం !

ప్రచార 'సిత్రాలు'

మర్పడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీటీసీల ఫోరంమండల అధ్యక్షులు చింతల సాయిబాబా గౌడ్ ఇంటింటి కార్యక్రమంలో పాల్గొని ప్రజలు స్పందనను వివరించారు. అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు గ్రామాల్లో, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ని లక్ష మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు భావి భారత దేశానికి బంగారు భవిత అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు చేరవేస్తూ.. అఖండ మెజారిటీ సాధించటమే మా బీఆర్ఎస్ పార్టీ అంతిమ లక్ష్యమని 119/ 119 సీట్లు కైవసం చేసుకోబోతుందని ఆశాభం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad