Tuesday, July 2, 2024
HomeతెలంగాణKTR pays tribute to DS: రాజకీయాల్లో అజాత శత్రువు డీఎస్

KTR pays tribute to DS: రాజకీయాల్లో అజాత శత్రువు డీఎస్

మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఎల్ఏ లు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నాయకులు.

- Advertisement -

కేటీఆర్ కామెంట్స్

రాజకీయాల్లో అజాత శత్రువు డి శ్రీనివాస్ అని, ఆయన చనిపోవటం బాధాకరమైన విషయమన్నారు కేటీఆర్. డి శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News