మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఎల్ఏ లు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నాయకులు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/4eb7d435-bf67-4d24-ba7e-c85ccd9a129a-1024x518.jpg)
కేటీఆర్ కామెంట్స్
రాజకీయాల్లో అజాత శత్రువు డి శ్రీనివాస్ అని, ఆయన చనిపోవటం బాధాకరమైన విషయమన్నారు కేటీఆర్. డి శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/06/ea2ad51b-f143-4d72-ad81-630699e06c7c-1024x930.jpg)