Sunday, September 29, 2024
HomeతెలంగాణMallapur: మల్లాపూర్ ఐజేయు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

Mallapur: మల్లాపూర్ ఐజేయు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

నూతన అధ్యక్షుడిగా గుగ్గిల్ల రాజశేఖర్

మల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఐజేయు నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక వెంకటేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించగా నూతన అధ్యక్షుడిగా గుగ్గిల్ల రాజశేఖర్ గెలుపొందారు. ఐజెయు నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడు సభావత్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా నిమిషకవి రాజేశ్, సలహాదారులుగా పెంబి మహేందర్, కోశాధికారి బద్దం శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శి వాసం మధుకర్, ప్రచార కార్యదర్శి సింగిరెడ్డి అశోక్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ఐజేయు సభ్యులు తోట రాజశేఖర్, మీడిదొడ్డి మల్లేష్, బద్దం రాంచందర్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News