Thursday, September 19, 2024
HomeతెలంగాణMallapur: పంచాయతి కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డి

Mallapur: పంచాయతి కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డి

జగిత్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జగిత్యాలకి సంబంధించిన తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ (టిపిఎస్ఎఫ్) నూతన కమిటీని ఎన్నుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులుగా మల్లాపూర్ మండలం కొత్త ధాంరాజ్ పల్లి కార్యదర్శి బాల్ రెడ్డి గారి వంశీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -

జనరల్ సెక్రెటరీగా నరేష్, గౌరవ అధ్యక్షులుగా కొమురయ్య, ఉపాధ్యక్షులు గా రాజు నాయక్, శేఖర్, రవీందర్ రెడ్డి, అర్ఫొద్దీన్ లను ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా వంశీధర్ రెడ్డి మట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News