Saturday, April 12, 2025
HomeతెలంగాణManakonduru: విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో రసమయి

Manakonduru: విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో రసమయి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ పునర్నిర్మాణం, ప్రతిష్ట, కుంభప్రోక్షణ మహోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మి నృసింహస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దన్నమనేని శ్రీనివాసరావు, సర్పంచ్ దన్నమనేని శోభ- నరసింగ రావు లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News